ETV Bharat / state

బస్సు ఆపిన మహిళా కండక్టర్లు.. రోడ్డుపైనే ధర్నా - బోధన్​లో ధర్నా చేస్తున్న మహిళా కండక్టర్ల అరెస్ట్

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. కొందరు మహిళా కండక్టర్లు హైదరాబాద్​ బస్సును ఆపి... రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

బస్సు ఆపిన మహిళా కండక్టర్లు.. రోడ్డుపైనే ధర్నా
author img

By

Published : Nov 6, 2019, 1:08 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ రోజు కొంతమంది కార్మికులు, నాయకులు ఆచన్​పల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. మహిళా కండక్టర్లు బోధన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సు ముందు బైఠాయించి, తమ నిరసనను తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

బస్సు ఆపిన మహిళా కండక్టర్లు.. రోడ్డుపైనే ధర్నా

ఇవీ చూడండి: డెడ్​లైన్​లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు

నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ రోజు కొంతమంది కార్మికులు, నాయకులు ఆచన్​పల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. మహిళా కండక్టర్లు బోధన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సు ముందు బైఠాయించి, తమ నిరసనను తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

బస్సు ఆపిన మహిళా కండక్టర్లు.. రోడ్డుపైనే ధర్నా

ఇవీ చూడండి: డెడ్​లైన్​లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు

Intro:TG_NZB_03_06_RTC_KAARMIKULA_RAASTAA_ROKO_ARREST_AV_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉదృతంగా కొనసాగుతోంది. ఈరోజు కొంతమంది కార్మికులు, నాయకులు ఆచన్ పల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. మహిళ కండక్టర్లు బోధన్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సు ముందు బైఠాయించి, తమ నిరసనను తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె తీవ్రంగా ఉంటుందని అన్నారు.


Body:శివ


Conclusion:9030175921

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.