ETV Bharat / state

ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదని.. ఆత్మహత్య - Inter

కష్టపడి చదివినప్పటికీ.. ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదని ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

మార్కులు రాలేదని.. ఆత్మహత్య
author img

By

Published : Apr 25, 2019, 10:14 AM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో ఇంటర్‌ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఆరెపల్లి శైలజ జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఎంపీసీ కోర్సులో 847 మార్కులు సాధించింది. బాగా చదివినప్పటికీ.. ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదని ఆవేదనకు గురై అఘాయిత్యానికి ఒడిగట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో ఇంటర్‌ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ఆరెపల్లి శైలజ జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఎంపీసీ కోర్సులో 847 మార్కులు సాధించింది. బాగా చదివినప్పటికీ.. ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదని ఆవేదనకు గురై అఘాయిత్యానికి ఒడిగట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: రీ కౌంటింగ్, రీ వాల్యూషన్ ఉన్నా... విద్యార్థుల్లో ఆందోళన

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.