ETV Bharat / state

ఇందూరు భాజపా కార్యకర్తల 'కృతజ్ఞత సభ' - BJP CANDIDATE DHARMAPURI ARAVIND

నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ గెలిపించినందుకు భూమారెడ్డి కన్వెన్షన్​లో  కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తాం
author img

By

Published : Jun 2, 2019, 11:14 PM IST

నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో భాజపా అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్​ గెలుపునకు కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు,అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు సభ నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్ దవే హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అది కేవలం భాజపాతోనే సాధ్యమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతీ కార్యకర్త సైనికుల్లా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు..

నిజామాబాద్​లో భాజపా కృతజ్ఞత సభ

ఇవీ చూడండి : తెతెదేపా కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో భాజపా అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్​ గెలుపునకు కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు,అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు సభ నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్ దవే హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అది కేవలం భాజపాతోనే సాధ్యమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతీ కార్యకర్త సైనికుల్లా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు..

నిజామాబాద్​లో భాజపా కృతజ్ఞత సభ

ఇవీ చూడండి : తెతెదేపా కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Intro:TG_NZB_09_02_BJP_PC_AVB_C13
(. ) నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను గెలిపించినందుకు కృతజ్ఞతగా నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ లో ఇది కమలదళం విజయం ప్రతి కార్యకర్త విజయం సభను నిర్వహిస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపుకు శ్రమించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞత తెలిపేందుకు ఈ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ నాయకుడు రామ్ మాధవ్ వస్తున్నట్లు తెలిపారు ...రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది బిజెపి పార్టీ తోనే సాధ్యమని పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా బిజెపి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు...BYTE
BYTE... పల్లె గంగారెడ్డి నిజామాబాద్ బిజెపి అధ్యక్షుడు


Body:ramakrishna


Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.