ETV Bharat / state

ఎంపీ అర్వింద్​పై దాడికి నిరసనగా.. దిష్టిబొమ్మ దగ్ధం

author img

By

Published : Jul 13, 2020, 2:07 PM IST

ఎంపీ అర్వింద్​పై జరిగిన దాడికి నిరసనగా నిజామాబాద్​లోని నవిపేట, బోధన్​లలో భాజపా కార్యకర్తలు నిరసలు చేశారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

In protest against the attack on MP Arvind bjp leaders burnt the kcr effigy in nizamabad
ఎంపీ అరవింద్​పై దాడికి నిరసనగా.. కేసీఆర్​ దిష్టిబొమ్మను దగ్ధం

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై వరంగల్​లో జరిగిన దాడికి నిరసనగా భాజపా కార్యకర్తలు బోధన్, నవిపేట్​లో నిరసన చేపట్టారు. బోధన్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద, నవిపేట్ మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

తెరాస కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని వారు హెచ్చరించారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై వరంగల్​లో జరిగిన దాడికి నిరసనగా భాజపా కార్యకర్తలు బోధన్, నవిపేట్​లో నిరసన చేపట్టారు. బోధన్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద, నవిపేట్ మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

తెరాస కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని వారు హెచ్చరించారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.