ETV Bharat / state

తక్షణం విధుల్లో చేరండి: అదనపు కమాండెంట్

అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న సిబ్బందిపై ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు.

author img

By

Published : Mar 27, 2019, 7:39 PM IST

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వీరికి బందోబస్తు విధులు అప్పగించాం : సత్య శ్రీనివాస రావు
సిబ్బంది తక్షణమే విధుల్లో చేరాలి : అడిషనల్ కమాండెంట్
నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్​లో పని చేస్తున్న 50 మంది సిబ్బందిపై అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పోటీ పరీక్షలకుసన్నద్ధమవుతున్న ఈ సిబ్బంది.. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారని ఆగ్రహించారు. వెంటనే వారు విధుల్లో చేరాలని హెచ్చరించారు. వీరికి ఇప్పటికే సమాచారం ఇచ్చామని తెలిపారు.

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వీరికి బందోబస్తు విధులు అప్పగించారు. ఏప్రిల్1 లోగా విధులకు హాజరైతే ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమన్నారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన ప్రకారం తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇవీ చూడండి :భారత్​ భేరి: మహాకూటమికి ఏమైంది?


సిబ్బంది తక్షణమే విధుల్లో చేరాలి : అడిషనల్ కమాండెంట్
నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్​లో పని చేస్తున్న 50 మంది సిబ్బందిపై అదనపు కమాండెంట్ సత్య శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పోటీ పరీక్షలకుసన్నద్ధమవుతున్న ఈ సిబ్బంది.. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారని ఆగ్రహించారు. వెంటనే వారు విధుల్లో చేరాలని హెచ్చరించారు. వీరికి ఇప్పటికే సమాచారం ఇచ్చామని తెలిపారు.

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వీరికి బందోబస్తు విధులు అప్పగించారు. ఏప్రిల్1 లోగా విధులకు హాజరైతే ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమన్నారు. లేని పక్షంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన ప్రకారం తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇవీ చూడండి :భారత్​ భేరి: మహాకూటమికి ఏమైంది?


Intro:tg_nzb_04_27_press_meet_avb_c11
( ). తక్షణమే విధుల కు రండి అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న సిబ్బందికి ఏడవ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సత్య శ్రీనివాస రావు ఆదేశం..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లోని టి ఎస్ ఎస్ పి ఏడవ బెటాలియన్ లో పని చేస్తున్నటువంటి దాదాపు 50 మంది సిబ్బంది వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవటం కోసం ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా తమ విధులకు గైర్హాజరవుతున్నారని, ఇలాంటి వారందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చామని, వీరంతా పార్లమెంట్ ఎన్నికల బందోబస్తులో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు. గైర్హాజరవుతున్నటువంటి సిబ్బంది ఏప్రిల్ 1 తేదీలోపు విధులకు హాజరైతే ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమన్నారు. విధులకు హాజరు కాని పక్షంలో ఎన్నికల కమిషన్ నిబందనల ఉల్లంఘన కిందికి వస్తుంది అన్నారు.
byte. సత్య శ్రీనివాస రావు అదనపు కమాండెంట్ ఏడో పటాలం.


Body:నిజామాబాద్ గ్రామీనం


Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.