ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం - నిజామాబాద్​లో అక్రమ మద్యం తరలింపు

లాక్​డౌన్ సమయంలోనూ అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. అలాగే 95 వేల రూపాయల విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు.

ILLEGAL LIQUOR SEIZED IN NIZAMABAD
లాక్​డౌన్​లోనూ అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
author img

By

Published : Apr 19, 2020, 3:53 PM IST

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు చేయగా... అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 95 వేలు రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మద్యాన్ని నిజామాబాద్ నుంచి మల్కాపూర్ తరలించే ప్రయత్నం చేసినట్లు వివరించారు. సరైన పత్రాలు చూపించకపోవడం వల్ల సరుకును పోలీస్ స్టేషన్​కు తరలించారు.

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు చేయగా... అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 95 వేలు రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మద్యాన్ని నిజామాబాద్ నుంచి మల్కాపూర్ తరలించే ప్రయత్నం చేసినట్లు వివరించారు. సరైన పత్రాలు చూపించకపోవడం వల్ల సరుకును పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.