ETV Bharat / state

నిజామాబాద్​లో 'ఏక్​ భారత్​ - శ్రేష్ఠ్​ భారత్​'

author img

By

Published : Oct 31, 2019, 1:43 PM IST

నిజామాబాద్​లో జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా 2కే రన్ నిర్వహించారు​. జిల్లా కలెక్టర్​ జెండా ఊపి ప్రారంభించగా.. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎంపీ అర్వింద్​ హాజరయ్యారు.

ek-bharat-sresth-bharat-in-nizamabad

సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్​ నగరంలో 2కే రన్​ నిర్వహించారు. జిల్లా కలెక్టర్​ ఎం. రామ్మోహనరావు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ అర్వింద్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఏక్​ భారత్​- శ్రేష్ఠ్​ భారత్​, భారత్​ మాతాకీ జై వంటి నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరుగులో పాల్గొన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సాగిన 2కే రన్​ కలెక్టరేట్​ నుంచి వర్ని చౌరస్తా వరకు కొనసాగింది.

నిజామాబాద్​లో 'ఏక్​ భారత్​ - శ్రేష్ఠ్​ భారత్​'

ఇవీచూడండి: సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు

సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్​ నగరంలో 2కే రన్​ నిర్వహించారు. జిల్లా కలెక్టర్​ ఎం. రామ్మోహనరావు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ అర్వింద్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఏక్​ భారత్​- శ్రేష్ఠ్​ భారత్​, భారత్​ మాతాకీ జై వంటి నినాదాలు చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పరుగులో పాల్గొన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సాగిన 2కే రన్​ కలెక్టరేట్​ నుంచి వర్ని చౌరస్తా వరకు కొనసాగింది.

నిజామాబాద్​లో 'ఏక్​ భారత్​ - శ్రేష్ఠ్​ భారత్​'

ఇవీచూడండి: సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు

TG_NZB_01_31_yektha_run_avb_ts10123 Nzb u రామకృష్ణ..8106998398 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో విద్యార్థులు 2కె రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహనరావు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు.. ఎంపీ అర్వింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్, భారత్ మాతాకీ జై వంటి నినాదాలతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ పరుగులో పాల్గొన్నారు.జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సాగిన 2కె రన్ కలెక్టరేట్ నుంచి వర్ని చౌరస్తా వరకు కొనసాగింది.byte Byte... ఎం.రామ్మోహనరావు జిల్లా కలెక్టర్...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.