నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. బాధిత మహిళ కడుపులో నుంచి సుమారు మూడు కిలోల కణతిని తొలగించారు.
రుద్రూర్ మండలం సులేమాన్నగర్ గ్రామానికి చెందిన సమీనా బేగం తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి రాగా.. కడుపులో కణతిని గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేశారు.
ఇదీచూడండి: అర్హులైన రైతులందరికీ రైతుబంధు సొమ్ము: నిరంజన్రెడ్డి