ETV Bharat / state

'గ్రామ పరిశుభ్రతకు అందరూ శ్రమదానం చేయాలి' - పరిశీలించిన కలెక్టర్

30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిజామాబాద్​ జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ ఎంఎంఆర్​ఎం రావు తనిఖీ చేశారు.

'గ్రామ పరిశుభ్రతకు అందరూ శ్రమదానం చేయాలి'
author img

By

Published : Sep 15, 2019, 7:46 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆశించినట్లుగా గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు నిజమాబాద్​​ జిల్లా కలెక్టర్ ఎంఎంఆర్​ఎం రావు సూచించారు. జిల్లావ్యాప్తంగా 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ప్రతి గ్రామంలో 85 శాతం తక్కువ కాకుండా మొక్కలను బతికించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు మహమ్మద్​ అత్తరుద్దీన్, బాలగంగాధర్​, సర్పంచ్​ గంగ మణి, శంకర్​ తదితరులు పాల్గొన్నారు.

'గ్రామ పరిశుభ్రతకు అందరూ శ్రమదానం చేయాలి'

ఇదీ చదవండిః గోదారిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆశించినట్లుగా గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు నిజమాబాద్​​ జిల్లా కలెక్టర్ ఎంఎంఆర్​ఎం రావు సూచించారు. జిల్లావ్యాప్తంగా 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ప్రతి గ్రామంలో 85 శాతం తక్కువ కాకుండా మొక్కలను బతికించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు మహమ్మద్​ అత్తరుద్దీన్, బాలగంగాధర్​, సర్పంచ్​ గంగ మణి, శంకర్​ తదితరులు పాల్గొన్నారు.

'గ్రామ పరిశుభ్రతకు అందరూ శ్రమదానం చేయాలి'

ఇదీ చదవండిః గోదారిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.