ETV Bharat / state

'మోదీనే కోరుకుంటున్నారు'

author img

By

Published : Mar 5, 2019, 3:59 PM IST

Updated : Mar 5, 2019, 5:53 PM IST

రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కమలదళం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిజామాబాద్ వస్తున్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

దేశ ప్రజలు మరోసారి మోదీ పాలననే కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ తెలిపారు. రేపు అమిత్ షా నిజామాబాద్​ పర్యటన నేపథ్యంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు.నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాలఇంఛార్జీ​లతో అమిత్ షా సమావేశమై... లోక్​సభఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

అమిత్​షా పర్యటన వివరాలు వెల్లడిస్తున్న లక్ష్మణ్​

ఇవీ చూడండి :మోదీ పాదాభివందనం

దేశ ప్రజలు మరోసారి మోదీ పాలననే కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ తెలిపారు. రేపు అమిత్ షా నిజామాబాద్​ పర్యటన నేపథ్యంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు.నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాలఇంఛార్జీ​లతో అమిత్ షా సమావేశమై... లోక్​సభఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

అమిత్​షా పర్యటన వివరాలు వెల్లడిస్తున్న లక్ష్మణ్​

ఇవీ చూడండి :మోదీ పాదాభివందనం

Last Updated : Mar 5, 2019, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.