ETV Bharat / state

'మోదీనే కోరుకుంటున్నారు' - అమిత్​షా పర్యటన

రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కమలదళం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిజామాబాద్ వస్తున్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
author img

By

Published : Mar 5, 2019, 3:59 PM IST

Updated : Mar 5, 2019, 5:53 PM IST

దేశ ప్రజలు మరోసారి మోదీ పాలననే కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ తెలిపారు. రేపు అమిత్ షా నిజామాబాద్​ పర్యటన నేపథ్యంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు.నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాలఇంఛార్జీ​లతో అమిత్ షా సమావేశమై... లోక్​సభఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

అమిత్​షా పర్యటన వివరాలు వెల్లడిస్తున్న లక్ష్మణ్​

ఇవీ చూడండి :మోదీ పాదాభివందనం

దేశ ప్రజలు మరోసారి మోదీ పాలననే కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ తెలిపారు. రేపు అమిత్ షా నిజామాబాద్​ పర్యటన నేపథ్యంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు.నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాలఇంఛార్జీ​లతో అమిత్ షా సమావేశమై... లోక్​సభఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

అమిత్​షా పర్యటన వివరాలు వెల్లడిస్తున్న లక్ష్మణ్​

ఇవీ చూడండి :మోదీ పాదాభివందనం

Last Updated : Mar 5, 2019, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.