రుణ, రోగ రహిత తెలంగాణ సాధనకు గ్రామ పంచాయతీలు కృషి చేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రపతి తర్వాత ప్రథమ పౌరునిగా పిలుచుకునే గ్రామపంచాయతీ సర్పంచ్లు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సర్పంచ్ల చేతుల్లో ఉందని పోచారం పేర్కొన్నారు.
30 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశంలో సభాపతి - 30DAYS_AWARENESS_MEETING
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని గ్రామ పంచాయతీల 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, అధికారుల అవగాహన సదస్సులో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
![30 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశంలో సభాపతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4348328-thumbnail-3x2-vysh.jpg?imwidth=3840)
30 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశంలో సభాపతి
రుణ, రోగ రహిత తెలంగాణ సాధనకు గ్రామ పంచాయతీలు కృషి చేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రపతి తర్వాత ప్రథమ పౌరునిగా పిలుచుకునే గ్రామపంచాయతీ సర్పంచ్లు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సర్పంచ్ల చేతుల్లో ఉందని పోచారం పేర్కొన్నారు.
30 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశంలో సభాపతి
30 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశంలో సభాపతి
Intro:Body:Conclusion:
TAGGED:
30DAYS_AWARENESS_MEETING