మహర్షి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి అని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పేర్కొన్నారు. రామాయణాన్ని రాసి సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తింపు పొందిన మహనీయుడని తెలిపారు.
కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ఆయన రాసిన రచనల గురించి కొనియాడారు.
ఇదీ చూడండి: కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్