ETV Bharat / state

అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం - నిర్మల్​లో అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్.టి.థామస్ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను జడ్పి ఛైర్మన్ సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు.

science fare
అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం
author img

By

Published : Dec 3, 2019, 2:20 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని ఎస్.టి.థామస్ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన ఈ వైజ్ఞానిక ప్రదర్శనను జడ్పి ఛైర్మన్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఇందులో జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 520 ప్రదర్శనలను చెపట్టారు. జడ్పి ఛైర్మన్ తోపాటు జిల్లా నాయకులు, విద్యాశాఖ అధికారు విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలను చూసి ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం 12 గంటలకు ప్రారంభం కావడం వల్ల గంటపాటు విద్యార్థులు తమ ప్రదర్శనలను పట్టుకొని పాఠశాల ఆవరణలో వేచిచూడాల్సి వచ్చింది. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా నిలిపేందుకు, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు తెలిపారు.

అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఇవీ చూడండి: కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు...!

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని ఎస్.టి.థామస్ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన ఈ వైజ్ఞానిక ప్రదర్శనను జడ్పి ఛైర్మన్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఇందులో జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 520 ప్రదర్శనలను చెపట్టారు. జడ్పి ఛైర్మన్ తోపాటు జిల్లా నాయకులు, విద్యాశాఖ అధికారు విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలను చూసి ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం 12 గంటలకు ప్రారంభం కావడం వల్ల గంటపాటు విద్యార్థులు తమ ప్రదర్శనలను పట్టుకొని పాఠశాల ఆవరణలో వేచిచూడాల్సి వచ్చింది. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా నిలిపేందుకు, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని వక్తలు తెలిపారు.

అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఇవీ చూడండి: కనులు లేవని.. కన్నీళ్లకేం తెలుసు...!

Intro:TG_ADB_31_03_VAIGNANIKA PRADASHANA_AV_TS10033..
TG_ADB_31a_03_VAIGNANIKA PRADASHANA_AV_TS10033
అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం..
అలరించిన విద్యార్హుల నృత్యాలు..
---------------------------------------------------------------------
విద్యార్థులను భావి దాస్త్రవేత్తలుగా నిలిపేందుకు, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు నిలుస్తుంటాయి. అందుకు ప్రతి ఏటా జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు చేపడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తుంటారు. ఈ క్రమంలో నిర్మాల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభించారు. పట్టణంలోని ఎస్.టి.థామస్ హైస్కూల్ ఏర్పాటు చేసిన ఈ వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా జెడ్పి చైర్మన్ విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఇంఫులో జిల్లాకు చెందిన ప్రభుత్వ ,ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు 520 ప్రదర్శనలను చెపట్టారు. జడ్పి ఛైర్మన్ తోపాటు జిల్లా నాయకులు, విద్యాశాఖ అధికారు విడీర్థులు చేపట్టిన ప్రదర్శనలను చూసి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం 12 గంటలకు ప్రారంభం కావడంతో గంటపాటు విద్యార్థులు తమ ప్రదర్శనలను పట్టుకొని పాఠశాల ఆవరణలో వేచిచూడాల్సి వచ్చింది.



Body:నిర్మల్ జిల్లా


Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.