ETV Bharat / state

కలెక్టర్​ కార్యాలయంలో వైద్య పరీక్షలు - వైద్య పరీక్షల నిర్వహణ నిర్మల్​ జిల్లా

నిర్మల్​ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో అధికారులకు, సిబ్బందికి బీపీ, షుగర్​, టీబీ, కరోనా పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఆర్​వో రమేశ్​ రాఠోడ్​ వెల్లడించారు.

కలెక్టర్​ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహణ
కలెక్టర్​ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహణ
author img

By

Published : Nov 19, 2020, 7:28 PM IST

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కరోనా ప్రత్యేక అధికారి డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యాలయ అధికారులకు, సిబ్బందికి బీపీ, షుగర్, టీబీ, కరోనా చికిత్సల కోసం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయ అధికారులకు రెవెన్యూ సిబ్బందికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఆర్​వో రమేశ్​ రాఠోడ్​ తెలిపారు. మొత్తం 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందన్నారు.

medical tests conducting in nirmal collector office
కలెక్టర్​ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహణ

దశలవారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులకు కొవిడ్​ పరీక్షలు చేస్తామని డీఆర్​వో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కరీం, పర్యవేక్షకులు రహీమ్ ఉద్దీన్ హిమబిందు, నదీం, అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కరోనా ప్రత్యేక అధికారి డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యాలయ అధికారులకు, సిబ్బందికి బీపీ, షుగర్, టీబీ, కరోనా చికిత్సల కోసం నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కార్యాలయ అధికారులకు రెవెన్యూ సిబ్బందికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఆర్​వో రమేశ్​ రాఠోడ్​ తెలిపారు. మొత్తం 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందన్నారు.

medical tests conducting in nirmal collector office
కలెక్టర్​ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహణ

దశలవారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులకు కొవిడ్​ పరీక్షలు చేస్తామని డీఆర్​వో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కరీం, పర్యవేక్షకులు రహీమ్ ఉద్దీన్ హిమబిందు, నదీం, అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర.. సహించం: కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.