ETV Bharat / state

కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...! - kaluvaku-gandi

ఆరబెట్టిన పంటలు కుప్పలూడ్చి వెళ్లిన రైతులు... పొద్దునొచ్చి చూసేసరికి కుప్పలన్నీ నీట మునిగిపోయాయి. సాగునీరిచ్చే కాలువకు గండి పడి నీరొచ్చి ధాన్యం తడిసి ముద్దయింది.

ధాన్యం తడిసి ముద్దయ్యాయి
author img

By

Published : Mar 30, 2019, 12:16 PM IST

ధాన్యం తడిసి ముద్దయ్యాయి
నిర్మల్​ జిల్లా భైంసా మండలం వలెగం వద్ద గద్దెన్న కాలువకు గండి పడింది. ఆయకట్టు పరిధిలోచివరి దశలో ఉన్న పంటలకు సాగు నీటిని అందించేందుకు అధికారులు నీటిని విడుదల చేశారు. వేకువజాము 3 గంటల సమయంలో ప్రధాన కాలువకు గండి పడింది. నీటి ప్రవాహంతో ఖాళీస్థలంలో ఆరబోసిన శనగలు, వడ్లు తడిసి ముద్దయ్యాయి.

అధికారుల నిర్లక్ష్యమే...

ఐదు రోజుల క్రితమే కాలువకు చిన్న రంధ్రం పడటం గమనించిన రైతుల తమ సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. కాలువలో పిచ్చిమొక్కలు ఎక్కువ పెరిగినందుననీటికి అడ్డుపడి కాలువకు గండి పడిందని స్థానికులు చెప్పారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని రైతులు ఆరోపించారు.

ఆదుకోండి....

ఆరుగాలం పండించిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి:9 సభల్లో కేసీఆర్... రోడ్ షోలతో కేటీఆర్

ధాన్యం తడిసి ముద్దయ్యాయి
నిర్మల్​ జిల్లా భైంసా మండలం వలెగం వద్ద గద్దెన్న కాలువకు గండి పడింది. ఆయకట్టు పరిధిలోచివరి దశలో ఉన్న పంటలకు సాగు నీటిని అందించేందుకు అధికారులు నీటిని విడుదల చేశారు. వేకువజాము 3 గంటల సమయంలో ప్రధాన కాలువకు గండి పడింది. నీటి ప్రవాహంతో ఖాళీస్థలంలో ఆరబోసిన శనగలు, వడ్లు తడిసి ముద్దయ్యాయి.

అధికారుల నిర్లక్ష్యమే...

ఐదు రోజుల క్రితమే కాలువకు చిన్న రంధ్రం పడటం గమనించిన రైతుల తమ సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. కాలువలో పిచ్చిమొక్కలు ఎక్కువ పెరిగినందుననీటికి అడ్డుపడి కాలువకు గండి పడిందని స్థానికులు చెప్పారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని రైతులు ఆరోపించారు.

ఆదుకోండి....

ఆరుగాలం పండించిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి:9 సభల్లో కేసీఆర్... రోడ్ షోలతో కేటీఆర్

Intro:TG_ADB_60_MUDL_ GADDENA PRADANA KALUVAKU GANDI_AVB_C12 పంటలు కాపాడేందుకు గద్దెనవాగు నీరు రైతులకు ఆశ నిరాశగా మరీనా రైతులు ఆయకట్టులోని చివరి దశలోనున్న పంటలకు సాగు నీటిని అందించేందుకు శుక్రవారం నిర్మల్ జిల్లాలోని గద్దెనవాగు ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే 15 రోజుల పాటు నీటిని కొనసాగుతున్నదని అధికారులు చెప్పారు కానీ ఈ రోజు మార్నింగ్ 3 గంటల సమయంలో నిర్మల్ జిల్లా భైంసా మండలం వలెగం గ్రామ ప్రక్కన ఉన్న గడ్డేన్న వాగు ప్రధాన కాలువ కు గండి పడింది నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో గండి పడి నీరు ప్రక్కన ఉన్న కలిస్తలంలో ముగ్గురు రైతులకు సంబందించిన ఆరబెట్టినా శనగలు,వడ్లు నీటమునిగాయి ఒక్క రైతు యొక్క 120 బస్తాల శనగలు,మరో రైతు యొక్క 30 బస్టల వడ్లు నీటమునిగాయి ప్రభుత్వం మా దాన్యాలకు నష్టపరిశారం ఇప్పించాలని కోరుతున్నారు మరి కొందరు రైతులు కాలువలో పిచ్చి మొక్కలు పెరిగి పోయి నీటిని ముందుకు పోనివ్వకుండా పిచ్చి మొక్కకు అధికంగా ఉండడంతో నీటి ప్రవాహం అధికం అవడంతో ఈ గండి పడినట్టు రైతులు పేర్కొంటున్నారు బైట్ 1) L.మారుతి రైతు 2)M. మారుతి రైతు 3) రైతు ప్రధాన సాక్షి


Body:భైంసా


Conclusion:భైంసా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.