ETV Bharat / state

భైంసా సందర్శించిన మానవహక్కుల బృందం

author img

By

Published : Feb 3, 2020, 12:00 AM IST

గత నెలలో అల్లర్లు జరిగిన కొర్భగల్లీని మానవహక్కుల బృందం సందర్శించింది. నష్టపోయిన వారి వివరాలు వారు అడిగి తెలుసుకున్నారు.

భైంసా సందర్శించిన మానవహక్కుల బృందం
భైంసా సందర్శించిన మానవహక్కుల బృందం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గత నెలలో అల్లర్లు జరిగిన కొర్భగల్లీని మానవహక్కుల బృందం సందర్శించింది. అల్లర్లలో నష్టపోయిన వారి ఇంటింటికి తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన బాధితులకు పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

భైంసా సందర్శించిన మానవహక్కుల బృందం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గత నెలలో అల్లర్లు జరిగిన కొర్భగల్లీని మానవహక్కుల బృందం సందర్శించింది. అల్లర్లలో నష్టపోయిన వారి ఇంటింటికి తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన బాధితులకు పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

భైంసా సందర్శించిన మానవహక్కుల బృందం
 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గత నెలలో అల్లర్లు జరిగిన కొర్భగల్లీని సందర్శించిన మానవహక్కుల బృందం, అల్లర్లలో నష్టపోయిన వారి ఇంటింటికి తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు,ఈ అల్లర్లలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.