ETV Bharat / state

బాసరలో నేటితో ముగిసిన గురుపౌర్ణమి ఉత్సవాలు

author img

By

Published : Jul 16, 2019, 3:20 PM IST

బాసర పుణ్యక్షేత్రం గత మూడురోజులుగా జరుగుతున్న గురుపౌర్ణమి ఉత్సవాలు నేటితో ముగిశాయి. చివరిరోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

బాసరలో నేటితో ముగిసిన గురుపౌర్ణమి ఉత్సవాలు

నిర్మల్​ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి క్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న గురుపౌర్ణమి ఉత్సవాలు నేటితో ముగిశాయి. చివరిరోజు ఉదయం వ్యాస మహర్షి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వ్యాసుడికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అర్చకులు సుహాసిని పూజ మంత్ర పుష్పార్చన చేశారు. అమ్మవారి సన్నిధిలో చండి యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ పాల్గొన్నారు.

బాసరలో నేటితో ముగిసిన గురుపౌర్ణమి ఉత్సవాలు

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

నిర్మల్​ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి క్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న గురుపౌర్ణమి ఉత్సవాలు నేటితో ముగిశాయి. చివరిరోజు ఉదయం వ్యాస మహర్షి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య వ్యాసుడికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అర్చకులు సుహాసిని పూజ మంత్ర పుష్పార్చన చేశారు. అమ్మవారి సన్నిధిలో చండి యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ పాల్గొన్నారు.

బాసరలో నేటితో ముగిసిన గురుపౌర్ణమి ఉత్సవాలు

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

Intro:స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు


Body:స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు


Conclusion:స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాను గమనించగలరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.