ETV Bharat / state

నిర్మల్ లో కనువిందుగా శోభాయాత్ర - Ganesh immersion in nirmal news

నిర్మల్ లో నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలారు. ఈసారి నిరాడంబరంగా శోభాయాత్ర నిర్వహించారు.

నిర్మల్ లో కనువిందుగా శోభాయాత్ర
నిర్మల్ లో కనువిందుగా శోభాయాత్ర
author img

By

Published : Sep 1, 2020, 4:36 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక శోభాయాత్ర కనువిందు చేసింది. కొవిడ్ నిబంధనలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. వినాయక ఉత్సవ సమితి సభ్యులు భజనలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ... శోభాయాత్ర కొనసాగించారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయక శోభాయాత్ర కనువిందు చేసింది. కొవిడ్ నిబంధనలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. వినాయక ఉత్సవ సమితి సభ్యులు భజనలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ... శోభాయాత్ర కొనసాగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.