ETV Bharat / state

'మద్యం తాగొద్దు.. హెల్మెట్ ధరించండి' - కలెక్టర్ కార్యాలయం ముందు హెల్మెట్ ధరించిన వాహన చోదకులకు విద్యార్థులు

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని వాహనదారులకు నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు పూలు, గ్రీటింగ్ కార్డ్ అందజేసి వినూత్న ప్రదర్శన చేశారు.

'మద్యం తాగొద్దు.. హెల్మెట్ ధరించండి'
author img

By

Published : Nov 6, 2019, 1:09 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో వాహన చోదకులు హెల్మెట్ ధరించడంపై పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు హెల్మెట్ ధరించిన వాహన చోదకులకు విద్యార్థులచే గులాబి, గ్రీటింగ్ కార్డ్ అందజేశారు. హెల్మెట్ ధరించని వారికి పుష్పాన్ని అందజేస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు.

ఆర్టీసీ బస్సు డ్రైవర్ సీటు బెల్ట్ ధరించి నడపడం వల్ల డ్రైవర్​కు పుష్పాన్ని అందజేసి అభినందించారు. పుష్పాలను అందజేసిన పిల్లల్ని చూసి అయినా తమ పిల్లల్ని గుర్తు తెచ్చుకోవాలని వాహన చోదకులను కోరారు. రహదారి నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధించడం జరుగుతుందని ఎస్పీ శశిధర్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్​రెడ్డి, పట్టణ సీఐ జాన్ దివాకర్లు పాల్గొన్నారు.

'మద్యం తాగొద్దు.. హెల్మెట్ ధరించండి'

ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా

నిర్మల్ జిల్లా కేంద్రంలో వాహన చోదకులు హెల్మెట్ ధరించడంపై పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు హెల్మెట్ ధరించిన వాహన చోదకులకు విద్యార్థులచే గులాబి, గ్రీటింగ్ కార్డ్ అందజేశారు. హెల్మెట్ ధరించని వారికి పుష్పాన్ని అందజేస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు.

ఆర్టీసీ బస్సు డ్రైవర్ సీటు బెల్ట్ ధరించి నడపడం వల్ల డ్రైవర్​కు పుష్పాన్ని అందజేసి అభినందించారు. పుష్పాలను అందజేసిన పిల్లల్ని చూసి అయినా తమ పిల్లల్ని గుర్తు తెచ్చుకోవాలని వాహన చోదకులను కోరారు. రహదారి నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధించడం జరుగుతుందని ఎస్పీ శశిధర్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్​రెడ్డి, పట్టణ సీఐ జాన్ దివాకర్లు పాల్గొన్నారు.

'మద్యం తాగొద్దు.. హెల్మెట్ ధరించండి'

ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా

Intro:TG_ADB_31_06_HELMET PAI AVAGAHANA_AV_TS10033..
హెల్మెట్ దర్శించండి.. కుటుంబానికి అండగా ఉండండి..
పుష్పాలను ఇస్తూ వినూత్న ప్రచారం చేసిన నిర్మల్ పోలీసులు..
________________________________________________
నిర్మల్ జిల్లా కేంద్రంలో వాహనచోదకులు హెల్మెట్ ధరించడం పై పోలీసులు నూతన ప్రచారం చేపట్టారు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు వాహన చోదకులకు గులాబి పుష్పాలను అందజేశారు హెల్మెట్ ధరించినవారికి పుష్పం తో పాటు గ్రీటింగ్ కార్డ్ అందజేశి అభినందించారు. హెల్మెట్ ధరించని వారికి పుష్పాన్ని అందజేస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు .వాహనంపై వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి తమ భార్యా పిల్లలు గుర్తుకు రావాలనే ఉద్దేశ్యంతో పాఠశాల విద్యార్థులచే పుష్పయాన్ని అందజేయడం జరుగుతుందని వారికి వివరించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించి నడవడంతో డ్రైవర్కు పుష్పాన్ని అందజేసి అభినందించారు పుష్పాలను అందజేస్తున్న పిల్లల్ని చూసి అయినా తమ పిల్లల్ని గుర్తు తెచ్చుకోవాలని వాహన చోదకులకు కోరారు. ఇకముందు రహదారి నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు డిఎస్పి ఉపేందర్రెడ్డి పట్టణ సిఐ జాన్ దివాకర్ లు పాల్గొన్నారు


Body:నిర్మల్ జిల్లా


Conclusion:శ్రీనివాస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.