ETV Bharat / state

అగ్రవర్ణాల పేదలకు 10 రిజర్వేషన్​ను అమలుచెయ్యాలి: బీజేవైఎం

అగ్రవర్ణాల్లో ఆర్థిక బలహీన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు నిర్మల్​ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

author img

By

Published : Nov 3, 2020, 2:58 PM IST

bjym leaders Petition to the nirmal district Collector
అగ్రవర్ణాల పేదలకు 10 రిజర్వేషన్​ను అమలుచెయ్యాలి: బీజేవైఎం

అగ్రవర్ణాల పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదిశాతం రిజర్వేషన్ల​ను రాష్ట్రంలో అమలుచెయ్యాలని బీజేవైఎం నేతలు డిమాండ్​ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్​ వద్ద ధర్నా చేపట్టి.. అనంతరం కలెక్టర్​​కు వినతిపత్రం అందజేశారు.


ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్​ను‌ రాష్ట్రంలో అమలు చెయ్యకపోవడం దారుణమని బీజేవైఎం జిల్లా భాజపా అధ్యక్షులు ఒడిసెల అర్జున్​ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తక్షణమే 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలుచెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొరిపెల్లి శ్రవణ్ రెడ్డి, గిల్లి విజయ్, కొండాజి శ్రవణ్ తదితరలు పాల్గొన్నారు.

అగ్రవర్ణాల పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదిశాతం రిజర్వేషన్ల​ను రాష్ట్రంలో అమలుచెయ్యాలని బీజేవైఎం నేతలు డిమాండ్​ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్​ వద్ద ధర్నా చేపట్టి.. అనంతరం కలెక్టర్​​కు వినతిపత్రం అందజేశారు.


ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్​ను‌ రాష్ట్రంలో అమలు చెయ్యకపోవడం దారుణమని బీజేవైఎం జిల్లా భాజపా అధ్యక్షులు ఒడిసెల అర్జున్​ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తక్షణమే 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలుచెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొరిపెల్లి శ్రవణ్ రెడ్డి, గిల్లి విజయ్, కొండాజి శ్రవణ్ తదితరలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'ఏడాదైనా పాసు పుస్తకం ఇవ్వలేదు... అబ్దుల్లాపూర్​మెట్​లో రైతు ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.