ETV Bharat / state

కచ్చితమైన వేతనాలు చెల్లించాలని ఆశాల ఆందోళన

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్​ ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు.​

author img

By

Published : Sep 23, 2019, 7:34 PM IST

ఆశాల ఆందోళన

కచ్చితమైన వేతనం రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెండింగులో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు సంబంధం లేని పనులు చేయిస్తూ.. పారితోషకం ఇస్తామని కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్​లో చెల్లిస్తున్నట్లే తమక్కూడా.. వేతనాలు పెంచాలని కోరారు.

కచ్చితమైన వేతనం రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెండింగులో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు సంబంధం లేని పనులు చేయిస్తూ.. పారితోషకం ఇస్తామని కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్​లో చెల్లిస్తున్నట్లే తమక్కూడా.. వేతనాలు పెంచాలని కోరారు.

ఆశాల ఆందోళన

ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

Intro:TG_ADB_32_23_CITU ANDOLANA_AVB_TS10033
ఖచ్చితమైన వేతనం 10 వేలు చెల్లించాలి.. సి.ఐ.టి.యు..
ఆశా వర్కర్లకు ఖచ్చితమైన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పెండింగులో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆశా కార్యకర్త మాట్లాడుతూ తమకు సంబంధం లేని పనులు చేయిస్తూ పారితోషకం ఇస్తామని కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తమకు పసరితోషకాలు వద్దు కచ్చితమైన వేతనం 10 వేలు చెల్లించాలని కోరారు. పక్క రాష్ట్రం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చెల్లించాలని అన్నారు.
బైట్.. చంద్రకళ


Body:నిర్మల్ జిల్లా


Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.