ETV Bharat / state

పేదలపాలిట వరం కల్యాణలక్ష్మి పథకం

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదలపాలిట వరంగా నిలుస్తున్నాయని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి పేర్కొన్నారు. 57మంది లబ్ధిదారులకు ఇవాళ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

author img

By

Published : May 11, 2020, 3:51 PM IST

MLA Rajender Reddy Kalyana Lakshmi Cheques Distributes for Beneficiary in Narayanapeta district
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నారాయణపేట జిల్లాలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. 57మందికి రూ.1,00,116 విలువైన చెక్కులను అందించారు. కరోనా విపత్కర సమయంలో కూడా ప్రభుత్వం ఈ చెక్కులను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని సాహసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు.

అత్యవసరంగా బయకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ.. స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్​పర్సన్ గంధ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట జిల్లాలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. 57మందికి రూ.1,00,116 విలువైన చెక్కులను అందించారు. కరోనా విపత్కర సమయంలో కూడా ప్రభుత్వం ఈ చెక్కులను అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని సాహసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు.

అత్యవసరంగా బయకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ.. స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్​పర్సన్ గంధ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.