నారాయణపేట జిల్లా అప్పలలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ఎస్ వెంకట్రావు పర్యటించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా అప్పలలో విద్యుత్ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలు కట్టుకొని బతుకమ్మ పండుగ నిర్వహించుకోవాలన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇది ఒక రోజో.. నెల రోజులో.. కాదని ప్రతి నిత్యం శుభ్రత పాటించాలని సూచించారు.
ఇవీచూడండి: కరెంట్ షాక్ తగిలి కలకత్తా యువకుడు మృతి