ETV Bharat / state

కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి - నారాయణపేట జిల్లాలోని పశ్చిమాద్రి సంస్థాన మఠంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

నారాయణపేట జిల్లాలోని పశ్చిమాద్రి సంస్థాన మఠంలో మంగళవారం ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

karthika
కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
author img

By

Published : Nov 27, 2019, 9:37 AM IST

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలోని పశ్చిమాద్రి సంస్థాన మఠంలో మంగళవారం ఘనంగా కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సూచించారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ప్రధాన అలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు.

కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలోని పశ్చిమాద్రి సంస్థాన మఠంలో మంగళవారం ఘనంగా కార్తీక దీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సూచించారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ప్రధాన అలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు వేకువజాము నుంచే ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు.

కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!

Intro:Tg_mbnr_16_26_kaarthika_dipostavam_MLA_hajaru_av_TS10092
పశ్చిమాద్రి సంస్థాన విరక్తమఠంలోని కార్తీక దీపోత్సవ మహోత్సవంలో పాల్గొన్న మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి.


Body:నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలోని పశ్చిమాద్రి సంస్థాన మఠంలో ఘనంగా కార్తీక దీపోత్సవ మహోస్తవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ప్రధాన అలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి.పిల్లలు, పెద్దలు తేడాలేకుండా ప్రతి ఒక్కరూ కార్తీక దీపోస్తవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి వస్తున్న సంప్రదాయాలను తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని, చిన్న పిల్లలకు హిందూ సాంప్రదాయాలు మరవకుండా తల్లిదండ్రులే ప్రధాన పాత్ర పోషించాలని కోరారు.


Conclusion:ఈ కార్యక్రమంలో పంచమ సిద్దలింగ మహా స్వామి,మక్తల్ మక్తల్ శాసనసభ్యులు పేట జిల్లా జెడ్పి చైర్ పర్సన్ వనజ అంజనేయులు గౌడ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

9959999069,మక్తల్.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.