ETV Bharat / state

ప్రతీ ఎకరాకు నీరు: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ - excise minister srinivasgoud

మక్తల్ నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్​లో మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.

శ్రీనివాస్​ గౌడ్​
author img

By

Published : Oct 20, 2019, 11:37 PM IST

నారాయణ పేట జిల్లా మక్తల్​లో మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రైతుబంధు పేరిట ఎకరాకు 10 వేలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్​ ఒక్కరే అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని.. వృద్ధులకు రూ.2వేలు అందిస్తూ ఆసరా కల్పిస్తున్నారని తెలిపారు. మక్తల్ ప్రాంతంలో కొత్తగా 50 ఎకరాల్లో నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రతీ ఎకరాకు నీరు: శ్రీనివాస్​ గౌడ్​

ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

నారాయణ పేట జిల్లా మక్తల్​లో మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రైతుబంధు పేరిట ఎకరాకు 10 వేలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్​ ఒక్కరే అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని.. వృద్ధులకు రూ.2వేలు అందిస్తూ ఆసరా కల్పిస్తున్నారని తెలిపారు. మక్తల్ ప్రాంతంలో కొత్తగా 50 ఎకరాల్లో నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రతీ ఎకరాకు నీరు: శ్రీనివాస్​ గౌడ్​

ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Intro:Tg_mbnr_08_20_mantri_market_shops_open_av_TS10092
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


Body:నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులకు రైతుబంధు పేరిట ఎకరాకు 10 వేలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నారని ,వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్ అందిస్తూ ఆసరా కల్పిస్తున్నారని తెలిపారు. మక్తల్ ప్రాంతంలో కొత్తగా 50 ఎకరాల్లో నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


Conclusion:ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వనజ ,జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాలు సుచరిత రెడ్డి, మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

9959999069,మక్తల్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.