ETV Bharat / state

ముగిసిన నామపత్రాల స్వీకరణ గడువు

స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో నామ పత్రాల దాఖలుకు సమయం ముగిసింది. మెుత్తంగా జడ్పీటీసీకి 9, ఎంపీటీసీకి 109 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.

author img

By

Published : Apr 28, 2019, 8:15 PM IST

జడ్పీటీసీకి 9, ఎంపీటీసీకి 109 మంది అభ్యర్థుల నామినేషన్లు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల పర్వం నేటి సాయంత్రంతో ముగిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ స్థానానికి మొత్తం 9 మంది అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేయగా,109 మంది ఎంపీటీసీ స్థానానికి నామపత్రాలు సమర్పించారని అధికారులు తెలిపారు.

ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం

ఇవీ చూడండి : పాతబస్తీలో రౌడీషీటర్​ దారుణ హత్య

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల పర్వం నేటి సాయంత్రంతో ముగిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ స్థానానికి మొత్తం 9 మంది అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేయగా,109 మంది ఎంపీటీసీ స్థానానికి నామపత్రాలు సమర్పించారని అధికారులు తెలిపారు.

ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం

ఇవీ చూడండి : పాతబస్తీలో రౌడీషీటర్​ దారుణ హత్య

Tg_mbnr_09_28_nominations_av_C12 Contributor : Ravindar reddy. Center : makthal ( ) జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల పర్వం సాయంత్రం తో ముగిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పట్టణ కేంద్రంలో మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో జడ్పీటిసి స్థానానికి మొత్తం 9 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 109 మంది ఎంపిటిసి స్థానానికి నామినేషన్ దాఖలు చేశారూ అని పంచాయతీ విస్తీర్ణ అధికారి పావని తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.