ETV Bharat / state

' ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలి'

నారాయణపేట జిల్లాలో పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బందికి ఇవాళ మధ్యాహ్నం వరకు ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి అందించనున్నారు. పోలింగ్ బూత్​ల దగ్గర ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1950కి ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.

author img

By

Published : Apr 10, 2019, 9:27 AM IST

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ

నారాయణపేట జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు దీనికి సహకరించాలని కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ చేతన కోరారు. ఓటు వేసేందుకు వచ్చే వారు త్వరగా వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జన సంచారం ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. దివ్యాంగులకు కేంద్రంలో ప్రత్యేకమైన సౌకర్యాలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ
సమస్యాత్మక ప్రాంతాల్లో అవగాహన సదస్సు, కళాబృందాల ద్వారా ప్రజల్లో భరోసా కల్పించామని జిల్లా ఎస్పీ చేతన తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా... తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గ్రామాల్లో కేంద్ర బలగాలను కూడా భద్రత కోసం వినియోగించామని తెలిపారు. సాయంత్రం వరకు అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి: 'ఈసీ విశ్వసనీయతపై అనుమానాలు'

నారాయణపేట జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు దీనికి సహకరించాలని కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ చేతన కోరారు. ఓటు వేసేందుకు వచ్చే వారు త్వరగా వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. జన సంచారం ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. దివ్యాంగులకు కేంద్రంలో ప్రత్యేకమైన సౌకర్యాలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీ
సమస్యాత్మక ప్రాంతాల్లో అవగాహన సదస్సు, కళాబృందాల ద్వారా ప్రజల్లో భరోసా కల్పించామని జిల్లా ఎస్పీ చేతన తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా... తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గ్రామాల్లో కేంద్ర బలగాలను కూడా భద్రత కోసం వినియోగించామని తెలిపారు. సాయంత్రం వరకు అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి: 'ఈసీ విశ్వసనీయతపై అనుమానాలు'

Intro:Tg_Mbnr_22_09_Collector_SP_Press_Meet_AB_C1
Contributor:- J.Venkatesh. ( Narayana let).
Centre:- Mahanu bangaru

(. ). నారాయణపేట జిల్లాలో ఈనెల 11న జరిగే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎస్పీ మీ డాక్టర్ చేతన ఇక్కడ ఓటర్లను అభ్యర్థించారు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఓటు వేసేందుకు వచ్చేవారిని కట్టడి చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకట్రావు చెప్పారు జిల్లా పరిధిలోని ఫంక్షన్ హాల్ లో అల్లు అర్జున్ జన సంచారం ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పెద్ద ఎత్తున జనం వచ్చే ప్రాంతాలలో ప్రత్యేకమైన ఏర్పాటు చేసే నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు ఎన్నికల్లో ఈ వీడియో ద్వారా ప్రజలకు ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగిందని దివ్యాంగులకు ఈ ఓటింగులో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు వారి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ప్రభుత్వం నుండి ఇ ప్రత్యేక ఆటోలను దివ్యాంగులకు ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు రు ఈ ఎన్నికల్లో మహిళలు దివ్యాంగులు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు అలాగే నూతన జిల్లా కాబట్టి ఇక్కడ 14 మండలాలతో ఓటింగ్ కావలసిన సిబ్బందిని తదితర యంత్రాలను ముందుగానే సిద్ధం గా ఉంచామన్నారు సమస్యాత్మక ప్రాంతాలను జిల్లా ఎస్పీ చేతన గుర్తించి ఆయా ప్రాంతాల్లో లో ఇదివరకు అవగాహన సదస్సు కళా బృందాల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది అన్నారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును మంచి నాయకులు వినాయకునికి వేసే విధంగా ప్రజలకు చైతన్య పరచడం జరిగిందని ఎస్పీ చెప్పారు ఎన్నికల్లో కేంద్ర బలగాలు సైతం ఇప్పటికీ గ్రామాలలో ఊరేగింపు ద్వారా ఆయా ప్రాంతాలను చిట్టి రావడం జరిగిందన్నారు


Body:నారాయణపేట జిల్లాలో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఎస్పీ ప్రజలను కోరారు


Conclusion:నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎక్కడైనా ఓటింగ్ పోలింగ్ బూత్ దగ్గర అలజడి జరిగినట్లయితే ప్రజలు ఆ నెంబర్ కి ఫోన్ చేసి ఇ చెప్పవచ్చని డాక్టర్స్ కి చేతన చెప్పారు అలాగే జిల్లా రెవెన్యూ అధికారులు సైతం 1950 నెంబర్ కి ఫోన్ చేసి ఇ తమ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అని అలాగే ఏవైనా ఫిర్యాదులు ఉన్న ఈ నెంబర్కు ఫోన్ చేయవచ్చు అని కలెక్టర్ వెంకట్రావు కోరారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.