ETV Bharat / state

అధికారుల ఎదుటే బెదిరింపులు - అక్రమంగా ఇసుకను దక్కించుకున్న నేత మనవడు

అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే వారిని ఆపి ఆ ఇసుకను నిల్వ చేశారు. కొన్నాళ్ల తర్వాత వేలం పాట వేయగా.. ఓ నేత మనవడు వచ్చి అధికారులను బెదిరించి ఇసుకను దక్కించుకున్నాడు.

SAND MAPHIA IN MADNUR
అధికారుల ఎదుటే బెదిరింపులు
author img

By

Published : Apr 15, 2020, 3:51 PM IST

నిజామాబాద్ జిల్లా మద్నూర్​లో మంజీర నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను నది ఒడ్డున నిల్వ చేయగా అధికారులు జప్తు చేసిన విషయం విదితమే. మంగళవారం ఆర్‌ఐ గోపాల్‌ ఇసుక కుప్పలకు వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో ఎవరూ పాల్గొనకుండా అధికారుల ముందే ఓ నేత మనవడు బెదిరించడం చర్చనీయాంశమైంది. చివరికి ఆయనే ఇసుక దక్కించుకున్నాడు.

నిజామాబాద్ జిల్లా మద్నూర్​లో మంజీర నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను నది ఒడ్డున నిల్వ చేయగా అధికారులు జప్తు చేసిన విషయం విదితమే. మంగళవారం ఆర్‌ఐ గోపాల్‌ ఇసుక కుప్పలకు వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో ఎవరూ పాల్గొనకుండా అధికారుల ముందే ఓ నేత మనవడు బెదిరించడం చర్చనీయాంశమైంది. చివరికి ఆయనే ఇసుక దక్కించుకున్నాడు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ వేళ... ఆదుకున్న వారికి అండగా...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.