ETV Bharat / state

రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలి: నోముల భగత్​

author img

By

Published : May 12, 2021, 5:22 PM IST

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల భగత్​ సూచించారు. ధాన్యo కొనుగోళ్లపై నల్గొండ జిల్లా హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

mla, nagarjunasagar
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులతో నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల భగత్​ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కోనుగోలుపై చర్చించారు.

నియోజకవర్గ పరిధిలో గన్ని సంచుల కొరత, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

నల్గొండ జిల్లా హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులతో నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల భగత్​ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కోనుగోలుపై చర్చించారు.

నియోజకవర్గ పరిధిలో గన్ని సంచుల కొరత, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


ఇదీ చదవండి: 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.