ETV Bharat / state

'సాగర్​ పోరు': తిరుమలగిరి మండలంలో తెరాస ప్రచారం - nalgonda district latest news

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని పలు తండాల్లో మంత్రులు జగదీశ్​రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి నోముల భగత్​తో కలిసి ఓట్లను అభ్యర్థించారు. మరోసారి తెరాసకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.

Ministers Campaigning in sagar bypoll
Ministers Campaigning in sagar bypoll
author img

By

Published : Apr 11, 2021, 1:30 PM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. తిరుమలగిరి మండలం ఎర్ర చెరువు, నెల్లికల్, జాలు తండాల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాసకు మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని, పోడుభూములకు పట్టాలు అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: మాస్కులు లేకుండానే రోడ్లపైకి.. కరోనా నిబంధనలు గాలికి..

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. తిరుమలగిరి మండలం ఎర్ర చెరువు, నెల్లికల్, జాలు తండాల్లో తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాసకు మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని, పోడుభూములకు పట్టాలు అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: మాస్కులు లేకుండానే రోడ్లపైకి.. కరోనా నిబంధనలు గాలికి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.