ETV Bharat / state

ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ

ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లుకు చివరి రోజున అభ్యర్థులు బారులు తీరారు. నామపత్రాల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

author img

By

Published : May 2, 2019, 7:51 PM IST

ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో... మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్లు భారీగా దాఖాలయ్యాయి. చండూర్​లో 11 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ​, మునుగోడులో 13 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలకు వివిధ పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. అభ్యర్థులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చినందున పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ

ఇవీ చూడండి: ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం... భాజపా కార్యకర్తల అరెస్టు

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో... మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్లు భారీగా దాఖాలయ్యాయి. చండూర్​లో 11 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ​, మునుగోడులో 13 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలకు వివిధ పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. అభ్యర్థులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చినందున పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ

ఇవీ చూడండి: ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం... భాజపా కార్యకర్తల అరెస్టు

Intro:TG_NLG_112_02_Lastday_Naminations_Av_c16

మూడో విడత ఎన్నికల కు నామినేషన్ లకు నేడే చివరిరోజు.

మండలప్రాదేశిక,జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ లకు నేడే చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ తమ ఎంపిటిసి స్థానానికి నామినేషన్ లు వేయడానికి బారులు తీరారు.చండూర్,మునుగోడు మండలాల్లోని 11,13 ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు పొలీస్ బందోబస్తు ఏర్పాటు తో నామినేషన్లు దాఖలు చేశారు.


Body:మునుగోడు నియోజకవర్గం


Conclusion:పరమేష్ బొల్లం

9966816056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.