ETV Bharat / state

'మా పిల్లల ఆచూకీ తొందరగా తెలపండి' - 'మా పిల్లల ఆచూకీ తొందరగా అందించండి'

నల్గొండ జిల్లా అనుముల మండలానికి చెందిన ఇద్దరు పోలీసు ఉద్యోగులు ఆదివారం ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లా బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ వీలైనంత త్వరలో అందించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

'మా పిల్లల ఆచూకీ తొందరగా అందించండి'
author img

By

Published : Sep 16, 2019, 1:37 PM IST

ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన సురభి రవీందర్​(25), పాశం తరుణ్​రెడ్డి గల్లంతయ్యారు. ఏడుగురు మిత్రులతో కలిసి వీరు హైదరాబాద్​ నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. అక్కడ జరిగిన లాంచి ప్రమాదంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియక.. బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా వీరిద్దరి ఆచూకీ అందించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

'మా పిల్లల ఆచూకీ తొందరగా అందించండి'

ఇదీ చదవండిః "మృతదేహాలు స్వస్థలాలకు చేరేవిధంగా చర్యలు"

ఆంధ్రప్రదేశ్​ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన సురభి రవీందర్​(25), పాశం తరుణ్​రెడ్డి గల్లంతయ్యారు. ఏడుగురు మిత్రులతో కలిసి వీరు హైదరాబాద్​ నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. అక్కడ జరిగిన లాంచి ప్రమాదంలో గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియక.. బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా వీరిద్దరి ఆచూకీ అందించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

'మా పిల్లల ఆచూకీ తొందరగా అందించండి'

ఇదీ చదవండిః "మృతదేహాలు స్వస్థలాలకు చేరేవిధంగా చర్యలు"

Intro:tg_nlg_51_16_ haliya_lanchi_victims_abb_ts10064
నల్గొండ జిల్లా అనుముల మండలం కు చెందిన ఇద్దరు పోలీసు శాఖ లో పొరుగు సేవలలో ఉద్యోగo చేస్తున్న హాలియకు చెందిన సురభి రవీందర్(25) అనుముల మండలం రామడుగు కు చెందిన పాశం తరుణ్ రెడ్డి లో నిన్న హైదరాబాద్ నుండి పాపి కొండలు విహార యాత్ర కు వెళ్లి దేవి పట్నం లో జరిగిన లాంచీ ప్రమాదం లో గల్లంతు అయ్యారు. 7గురు మిత్రులతో కలిసి విహార యాత్ర కు వెళ్లిన వారు లాంచీ ప్రమాదం లో గల్లంతు కావడం తో బంధువులు, కుటుంబ సభ్యులు గుండెలు అవిచేలా రోధిస్తున్నారు.రెండు కుటుంబ ల వారిని బాధ వర్ణన చెప్పడానికి లేదు వల్ల తో శనివారం నుండి సంబంధాలు తెగిపోవడం తో కుటుంబ సభ్యులు లో ఆందోళన నెలకొంది.తమ పిల్లలు ఆచూకి కోసం ఎదురు చూస్తున్నారు.
బైట్: రాంబాబు. రవీందర్ బంధువు.హాలియా.
బైట్: తరుణ్ రెడ్డి, పిన్నమ్మ. రామడుగు.



Body:ట్


Conclusion:ఈ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.