ETV Bharat / state

చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తజనం - చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు

నల్గొండ జిల్లా నార్కట్​ పల్లి మండలం చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.

చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తజనం
author img

By

Published : Nov 25, 2019, 11:26 AM IST

నల్గొండ జిల్లా నార్కట్​ పల్లి మండలం చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. చివరి కార్తీక సోమవారం కావటం వల్ల భక్తులు భారీగా తరలి వచ్చారు. వేకువజాము నుంచే ఆలయానికి చేరుకొని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు అమావాస్య కావటంవల్ల భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తజనం

ఇవీ చూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

నల్గొండ జిల్లా నార్కట్​ పల్లి మండలం చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. చివరి కార్తీక సోమవారం కావటం వల్ల భక్తులు భారీగా తరలి వచ్చారు. వేకువజాము నుంచే ఆలయానికి చేరుకొని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు అమావాస్య కావటంవల్ల భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

చెర్వుగట్టుకు పోటెత్తిన భక్తజనం

ఇవీ చూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

Intro:tg_nlg_211_25_bhakthula_raddi_av_TS10117
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. చివరి కార్తీక సోమవారం కావటంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు అమావాస్య కావటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.