ETV Bharat / state

'తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్'

భాజపా సభ్యత్వ నమోదుకు వస్తున్న ఆదరణ చూసి తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

author img

By

Published : Aug 29, 2019, 12:58 PM IST

'తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్'
'తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్'

తెరాస కుటుంబపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. మోదీ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు స్వచ్ఛందంగా కాషాయ కండువా కప్పుకుంటున్నారని తెలిపారు. సూర్యాపేటకు వెళ్తున్న లక్ష్మణ్​కు నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

'తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్'

తెరాస కుటుంబపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. మోదీ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు స్వచ్ఛందంగా కాషాయ కండువా కప్పుకుంటున్నారని తెలిపారు. సూర్యాపేటకు వెళ్తున్న లక్ష్మణ్​కు నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

Intro:tg_nlg_211_29_bjp_lakshman_ab_TS10117
భాజపా సభ్యత్వ నమోదుకు వస్తున్న ఆదరణ చూసి తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సూర్యాపేటకు వెళ్తూన్న ఆయనకు చిట్యాల వద్ద పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. తెరాస కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. మోడీ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు స్వచ్చందంగా భాజపాలో చేరుతున్నారని అన్నారు. Body:Shiva shankarConclusion:9947474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.