నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం చిట్లంకుంట సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు మృతిచెందాడు. విద్యుత్ స్తంబాలు తీసుకొని వెళ్తుండగా వాహనం అదుపుతప్పింది.మహేశ్ అనే యువకుడు మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇవీచూడండి: వివాహిత బలవన్మరణం... ఆ డైరీనే కీలకం!