ETV Bharat / state

ట్రాక్టర్​ బోల్తాపడి యువకుడు మృతి

నాగర్​కర్నూల్​ జిల్లా చిట్లంకుంట సమీపంలో ట్రాక్టర్​ బోల్తాపడి మహేశ్​ అనే యువకుడి మృతిచెందాడు. ఈప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

author img

By

Published : Dec 27, 2019, 12:38 AM IST

tracter slipped out one young man died in nagarkurnool
ట్రాక్టర్​ బోల్తాపడి యువకుడు మృతి

నాగర్​కర్నూల్​ జిల్లా పదర మండలం చిట్లంకుంట సమీపంలో ట్రాక్టర్​ బోల్తాపడి ఓ యువకుడు మృతిచెందాడు. విద్యుత్​ స్తంబాలు తీసుకొని వెళ్తుండగా వాహనం అదుపుతప్పింది.మహేశ్​ అనే యువకుడు మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

ట్రాక్టర్​ బోల్తాపడి యువకుడు మృతి

క్షతగాత్రులను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇవీచూడండి: వివాహిత బలవన్మరణం... ఆ డైరీనే కీలకం!

నాగర్​కర్నూల్​ జిల్లా పదర మండలం చిట్లంకుంట సమీపంలో ట్రాక్టర్​ బోల్తాపడి ఓ యువకుడు మృతిచెందాడు. విద్యుత్​ స్తంబాలు తీసుకొని వెళ్తుండగా వాహనం అదుపుతప్పింది.మహేశ్​ అనే యువకుడు మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

ట్రాక్టర్​ బోల్తాపడి యువకుడు మృతి

క్షతగాత్రులను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇవీచూడండి: వివాహిత బలవన్మరణం... ఆ డైరీనే కీలకం!

Intro:TG_MBNR_6_26_TRACTOR_ACCIDENT_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం నుండి చిట్లంకుంట గ్రామానికి విద్యుత్ స్తంభాలు ట్రాక్టరుపై తీసుకొని వెల్లుతుండగా చిట్లంకుంట పెట్రల్ సేన్ గ్రామాల మధ్య రోడ్ మలుపులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ట్రాక్టర్ పైన మహేష్ (25) చెంచు యువకుడు మృతి చెందాడు. ట్రాక్టర్ లో ఉన్న మరో 6 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనము లో
అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వీరందరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని డాక్టర్ బిక్కు లాల్ తెలిపారు....AVB
BYTE:- డాక్టర్ బిక్కు లాల్Body:TG_MBNR_6_26_TRACTOR_ACCIDENT_AVB_TS10050Conclusion:TG_MBNR_6_26_TRACTOR_ACCIDENT_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.