ETV Bharat / state

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి : జైపాల్​ యాదవ్​ - mla jaipal yadav latest news

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​ అన్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి, వెల్దండలో కలెక్టర్​ శ్రీధర్​తో కలిసి మొక్కలు నాటారు.

mla jaipal yadav participated in harithaharam in nagar kurnool district
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: జైపాల్​ యాదవ్​
author img

By

Published : Jun 26, 2020, 6:33 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​, కలెక్టర్​ శ్రీధర్​తో కలిసి పర్యటించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.

రెండు మూడు సంవత్సరాల పాటు మొక్కలను సంరక్షిస్తే చాలా సంవత్సరాలపాటు వాటి ఫలాలు పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో సురేశ్​ మోహన్, జడ్పీటీసీ ప్రసాద్, ఎంపీపీ సునీత పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​, కలెక్టర్​ శ్రీధర్​తో కలిసి పర్యటించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.

రెండు మూడు సంవత్సరాల పాటు మొక్కలను సంరక్షిస్తే చాలా సంవత్సరాలపాటు వాటి ఫలాలు పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో సురేశ్​ మోహన్, జడ్పీటీసీ ప్రసాద్, ఎంపీపీ సునీత పాల్గొన్నారు.

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.