ETV Bharat / state

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డి పల్లిలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.

author img

By

Published : Nov 20, 2019, 6:28 PM IST

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డి పల్లిలో గ్రంథాలయ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు భూమి పూజ నిర్వహించారు. కొనేటిపురం గ్రామంలో రంగసముద్రం చెరువులో చేపపిల్లలను వదిలారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, వంటి సంక్షేమ పథకాలను అందించడంలో ముందుందని మంత్రి తలసాని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. జేఎసీ నాయకులు మంత్రిని కలిసి గత 45 రోజులుగా సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి ఇతర మంత్రులు స్పందించడం లేదని అడగగా మంత్రి కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

ఇదీ చూడండి : గాయత్రి పంప్​హౌస్​ నుంచి భారీగా జలాల ఎత్తిపోతలు

నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డి పల్లిలో గ్రంథాలయ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు భూమి పూజ నిర్వహించారు. కొనేటిపురం గ్రామంలో రంగసముద్రం చెరువులో చేపపిల్లలను వదిలారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, వంటి సంక్షేమ పథకాలను అందించడంలో ముందుందని మంత్రి తలసాని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. జేఎసీ నాయకులు మంత్రిని కలిసి గత 45 రోజులుగా సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి ఇతర మంత్రులు స్పందించడం లేదని అడగగా మంత్రి కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

ఇదీ చూడండి : గాయత్రి పంప్​హౌస్​ నుంచి భారీగా జలాల ఎత్తిపోతలు

Intro:tg_mbnr_04_20_gradalayaniki_bumipuja_hajaraina_mantri_avb_ts10130
నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు భూమి పూజ చేశారు. పాత్రికేయుల సమావేశం నిర్వహించి మంత్రి మాట్లాడారు. అనంతరం ఇదే మండలంలోనికొనేటిపురం గ్రామంలో రంగసముద్రంచెరువులో చేపపిల్లలను వదిలారు.


Body:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల విద్యుత్, రైతుబంధు,రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో ఎంత ముందు ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి ఫలాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టారని ప్రశంసించారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసే లా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.


Conclusion:గమనిక : ఈ వార్తకు సంబంధించిన మరిన్ని విజువల్స్ ను ఎఫ్.టి.పి ద్వారా పంపించడం జరిగింది గమనించగలరు.

నామని హరిశ్
మోజోకిట్ నెం : 891
కల్వకుర్తి
సెల్ నెం : 9985486481

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.