ETV Bharat / state

గంజాయి సాగు.. ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Nov 9, 2019, 9:52 AM IST

పచ్చని పంట పొలాలలో అక్రమ గంజాయి సాగుపై పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం చెదురుబావి తాండా గ్రామంలో చోటుచేసుకుంది.

గంజాయి సాగు.. అదుపులోకి రైతులు

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెదురుబావి తాండా గ్రామంలో గంజాయి సాగుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ధర్మ అనే రైతు అక్రమంగా గంజాయి సాగుచేస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న అచ్చంపేట సీఐ రామకృష్ణ.. సిబ్బందితో తనిఖీలు చేశారు. పొలంలో పత్తి, కంది చేను పంటలో అంతర పంటగా సాగుచేసి అమ్మడానికి సంచులలో ఉంచారు.

సుమారు 35 కిలోల గంజాయి సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగుచేస్తున్న దాస్య, ధర్మ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామకృష్ణ తెలిపారు.

గంజాయి సాగు.. ఇద్దరు అరెస్ట్​

ఇదీ చూడండి : పెయింట్​ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్​ జాగ్రత్త!

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెదురుబావి తాండా గ్రామంలో గంజాయి సాగుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ధర్మ అనే రైతు అక్రమంగా గంజాయి సాగుచేస్తున్నట్టు సమాచారం తెలుసుకున్న అచ్చంపేట సీఐ రామకృష్ణ.. సిబ్బందితో తనిఖీలు చేశారు. పొలంలో పత్తి, కంది చేను పంటలో అంతర పంటగా సాగుచేసి అమ్మడానికి సంచులలో ఉంచారు.

సుమారు 35 కిలోల గంజాయి సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగుచేస్తున్న దాస్య, ధర్మ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామకృష్ణ తెలిపారు.

గంజాయి సాగు.. ఇద్దరు అరెస్ట్​

ఇదీ చూడండి : పెయింట్​ డబ్బాలు పడేస్తున్నారా... తస్మాత్​ జాగ్రత్త!

Intro:TG_MBNR_14_8_GANJAIE_PATTIVETHA_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూల్ జిల్లా
అచ్చంపేట మండలం చెదురుబావి తాండా గ్రామంలో ధర్మ అనే రైతు వ్యవసాయ పొలంలో అక్రమంగా గంజాయి సాగుచేస్తున్నట్టు సమాచారం రావడంతో అచ్చంపేట సిఐ రామకృష్ణ తమ పోలీసు సిబ్బందితో కలిసి హుటాహుటిన వ్యవసాయ పొలంలో తనిఖీలు నిర్వహించారు.వ్యవసాయ పొలంలో పత్తి చేను, కంది చేను పంటపొలలలో అంతర పంట గా సాగు చేసి అమ్మడానికి సంచులలో దాచి ఉంచిన సుమారు 35 కేజీల గంజాయి సంచులను పోలీసులు స్వాధీన పర్చుకున్నారు.గంజాయి సాగుచేస్తున్న దాస్య ,ధర్మ అనే ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ రామకృష్ణ తెలిపారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లాంటి అక్రమ పంటలు ఎవరు చేపట్టిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.....AVB
Byte:- అచ్చంపేట - సీఐ రామకృష్ణBody:TG_MBNR_14_8_GANJAIE_PATTIVETHA_AVB_TS10050Conclusion:TG_MBNR_14_8_GANJAIE_PATTIVETHA_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.