ETV Bharat / state

మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం - మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్న మేడారం జాతరకు జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి తెలుసుకునేందుకు ఉన్నత అధికారులతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

medaram
మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
author img

By

Published : Dec 11, 2019, 8:01 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ఐటీడీఏ అతిధి గృహంలో ఉన్నత అధికారులతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్న మేడారం జాతరకు జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. రోడ్ల నిర్మాణం, తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లు, భక్తులకు నీటి వసతులు ఏర్పాట్లు నాణ్యతతో కూడిన పనులు చేయాలని సూచించారు.

ఈ నెలాఖరులోగా జాతర పరిసరాల్లో విద్యుత్ పనులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులతో అన్నారు. మిగతా అభివృద్ధి పనులు జనవరి 15 లోపే పూర్తి అవ్వాలని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగబోయే మహా జాతరలో ప్లాస్టిక్ రహిత జాతరగా ఏర్పాటు చేయాలని... అందుకోసం ప్రతి ఒక్కరూ సముచితంగా పనిచేయాలని ఆయన అన్నారు.

జాతరలో వ్యాపారం చేసుకుంటున్న వారి దగ్గర ప్లాస్టిక్​కి సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే వారికి జరిమానా విధించి పేపర్ బ్యాగ్స్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసులు మేడారంలో ఎక్కువగా వినియోగం జరిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.

మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

ఇవీ చూడండి: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఇక అనుమతి తప్పనిసరి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ఐటీడీఏ అతిధి గృహంలో ఉన్నత అధికారులతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్న మేడారం జాతరకు జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. రోడ్ల నిర్మాణం, తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లు, భక్తులకు నీటి వసతులు ఏర్పాట్లు నాణ్యతతో కూడిన పనులు చేయాలని సూచించారు.

ఈ నెలాఖరులోగా జాతర పరిసరాల్లో విద్యుత్ పనులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులతో అన్నారు. మిగతా అభివృద్ధి పనులు జనవరి 15 లోపే పూర్తి అవ్వాలని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగబోయే మహా జాతరలో ప్లాస్టిక్ రహిత జాతరగా ఏర్పాటు చేయాలని... అందుకోసం ప్రతి ఒక్కరూ సముచితంగా పనిచేయాలని ఆయన అన్నారు.

జాతరలో వ్యాపారం చేసుకుంటున్న వారి దగ్గర ప్లాస్టిక్​కి సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే వారికి జరిమానా విధించి పేపర్ బ్యాగ్స్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసులు మేడారంలో ఎక్కువగా వినియోగం జరిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.

మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

ఇవీ చూడండి: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఇక అనుమతి తప్పనిసరి

Intro:tg_wgl_51_11_medaramlo_samiksha_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ఐటీడీఏ అతిధి గృహంలో ఉన్నత అధికారులతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో జరగనున్న మేడారం జాతరకు జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ రోడ్ల నిర్మాణం, తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లు, భక్తులకు నీటి వసతులు ఏర్పాటు నాణ్యతతో కూడిన పనులు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా జాతర పరిసరాల్లో విద్యుత్ పనులు పూర్తిగా ఏర్పాటు చేయాలని అన్నారు. మిగతా అభివృద్ధి పనులు జనవరి 15 లోపే పూర్తి అవ్వాలని అన్నారు. వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగబోయే మహా జాతరలో ప్లాస్టిక్ రహిత జాతరగా ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరూ సముచితంగా పనిచేయాలని ఆయన అన్నారు. జాతరలో వ్యాపారం చేసుకుంటున్న వారి దగ్గర ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే వారికి జరిమానా విధించి పేపర్ బ్యాగ్స్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాస్ లు మేడారంలో ఎక్కువగా వినియోగం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఆయన అన్నారు.


Body:ss


Conclusion:బైట్ సి నారాయణరెడ్డి ములుగు జిల్లా కలెక్టర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.