ETV Bharat / state

ప్లాస్టిక్ రహిత జాతరే లక్ష్యంగా యువకుడి పాదయాత్ర

author img

By

Published : Jan 23, 2021, 7:31 PM IST

ములుగు చిన్న జాతరని ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలంటూ ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. ఈ యాత్రకు జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ సంఘీభావం తెలిపారు.

A young man went on a pilgrimage to celebrate the Mulugu small fair as a plastic-free fair
ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపాలంటూ.. యువకుడి పాదయాత్ర

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా భావించి ప్లాస్టిక్​పై పోరాటం చేయాలని ములుగు జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ పేర్కొన్నారు.

పాదయాత్ర..

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం చిన్న జాతరని ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలంటూ.. కొలిపాక ప్రభాకర్ అనే యువకుడు పాదయాత్ర చేపట్టాడు. అందులో భాగంగా కాజీపేట నుంచి మేడారానికి చేరుకున్నాడు.

మానవ మనుగడే..

ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్న యువకుడుకి సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ సంఘీభావం తెలిపారు. కొబ్బరి నీళ్లు అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్​రిజిస్టర్​ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ వాడకంతో అనారోగ్యాల బారినపడుతున్నారని.. ఇలానే కొనసాగితే మానవ మనుగడే కనుమరుగవుతుందని తెలిపారు.

ఇదీ చదవండి:ఉగ్ర స్థావరం గుర్తింపు- భారీ ఆయుధాలు స్వాధీనం

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా భావించి ప్లాస్టిక్​పై పోరాటం చేయాలని ములుగు జిల్లా సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ పేర్కొన్నారు.

పాదయాత్ర..

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం చిన్న జాతరని ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలంటూ.. కొలిపాక ప్రభాకర్ అనే యువకుడు పాదయాత్ర చేపట్టాడు. అందులో భాగంగా కాజీపేట నుంచి మేడారానికి చేరుకున్నాడు.

మానవ మనుగడే..

ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్న యువకుడుకి సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ సంఘీభావం తెలిపారు. కొబ్బరి నీళ్లు అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్​రిజిస్టర్​ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ వాడకంతో అనారోగ్యాల బారినపడుతున్నారని.. ఇలానే కొనసాగితే మానవ మనుగడే కనుమరుగవుతుందని తెలిపారు.

ఇదీ చదవండి:ఉగ్ర స్థావరం గుర్తింపు- భారీ ఆయుధాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.