ETV Bharat / state

నిరాహార దీక్ష చేసైనా రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తా: రాజేశ్

author img

By

Published : Nov 28, 2020, 2:33 PM IST

Updated : Nov 28, 2020, 3:05 PM IST

తనకు అవకాశం ఇస్తే మల్లాపూర్​ను ఆదర్శ డివిజన్​గా తీర్చిదిద్దుతానని తెదేపా అభ్యర్థి రాజేశ్​ హామీ ఇచ్చారు. వరద సాయం పంపిణీలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

mallapur tdp candidate
నిరాహార దీక్ష చేసైనా రెండు పడగ గదుల ఇళ్లు ఇప్పిస్తా: రాజేశ్

ఆమరణ నిరాహార దీక్ష చేసైనా అర్హులకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇప్పిస్తానని మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్​ అభ్యర్థి రాజేశ్​ స్పష్టం చేశారు. మల్లాపూర్​లోని పార్క్​ను తెరాస ప్రభుత్వం డంపింగ్​యార్డ్​గా మార్చిందని మండిపడ్డారు. వరద సాయం ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. తనను గెలిపిస్తే మల్లాపూర్ డివిజన్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

నిరాహార దీక్ష చేసైనా రెండు పడగ గదుల ఇళ్లు ఇప్పిస్తా: రాజేశ్

ఇవీచూడండి: 'కుటుంబ పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి'

ఆమరణ నిరాహార దీక్ష చేసైనా అర్హులకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇప్పిస్తానని మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్​ అభ్యర్థి రాజేశ్​ స్పష్టం చేశారు. మల్లాపూర్​లోని పార్క్​ను తెరాస ప్రభుత్వం డంపింగ్​యార్డ్​గా మార్చిందని మండిపడ్డారు. వరద సాయం ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. తనను గెలిపిస్తే మల్లాపూర్ డివిజన్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

నిరాహార దీక్ష చేసైనా రెండు పడగ గదుల ఇళ్లు ఇప్పిస్తా: రాజేశ్

ఇవీచూడండి: 'కుటుంబ పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి'

Last Updated : Nov 28, 2020, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.