ETV Bharat / state

పాదరక్షలతో శివాలయంలోకి వెళ్లిన ఉప్పల్​ ఎమ్మార్వో

author img

By

Published : Feb 22, 2020, 8:50 AM IST

ఇంట్లోకి అడుగు పెట్టాలంటే పాదరక్షలు బయట విడిచి వెళ్తాం. అలాంటిది మహా శివరాత్రి పర్వదినం రోజున శివాలయంలోకి ఓ అధికారి పాదరక్షలతో ప్రవేశించాడు. కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలోకి ఉప్పల్​ ఎమ్మార్వో పాదరక్షలతో వెళ్లారు.

uppal mro entered in to the lord shiva temple
పాదరక్షలతో శివాలయంలోకి వెళ్లిన ఉప్పల్​ ఎమ్మార్వో

మహా శివరాత్రి పర్వదినాన మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో అపచారం జరిగింది. తెలంగాణ ఎమ్మార్వో సంఘం అధ్యక్షుడు, ఉప్పల్ ఎమ్మార్వో గౌతమ్ కుమార్ పాదరక్షలతో కీసరగుట్టలోని రామలింగేశ్వర ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ఇలా చేయడం ఏమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాదరక్షలతో శివాలయంలోకి వెళ్లిన ఉప్పల్​ ఎమ్మార్వో

ఇదీ చూడండి: 'ఉమెన్ ఆన్ వీల్స్'.. కంచికి చేరిన కథ.!

మహా శివరాత్రి పర్వదినాన మేడ్చల్ జిల్లా కీసర గుట్టలో అపచారం జరిగింది. తెలంగాణ ఎమ్మార్వో సంఘం అధ్యక్షుడు, ఉప్పల్ ఎమ్మార్వో గౌతమ్ కుమార్ పాదరక్షలతో కీసరగుట్టలోని రామలింగేశ్వర ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ఇలా చేయడం ఏమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాదరక్షలతో శివాలయంలోకి వెళ్లిన ఉప్పల్​ ఎమ్మార్వో

ఇదీ చూడండి: 'ఉమెన్ ఆన్ వీల్స్'.. కంచికి చేరిన కథ.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.