ETV Bharat / state

కారుకు అసమ్మతి సెగ.... - municipal elections at medchal district latest news

మున్సిపల్​ ఎన్నికల్లో అధికార తెరాసకు మేడ్చల్​ జిల్లాలో అసమ్మతి సెగ తాకుతోంది. అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రెబల్స్ స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు .

municipal elections at medchal district latest news
municipal elections at medchal district latest news
author img

By

Published : Jan 10, 2020, 12:20 PM IST

మేడ్చల్​ జిల్లా పుర పోరులో అధికార పార్టీకి రెబెల్స్ బాధ తప్పేట్టులేదు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 33 వార్డులు ఉండగా ఇప్పటికే తెరాసకు సంబంధించిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు .ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థిత్వం దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ సత్తా చాటేందుకు మరో మార్గం చూసుకుంటామని గులాబీ పార్టీ రెబల్ అభ్యర్థి ముద్దసాని మహేందర్ తెలిపారు. మరోవైపు పార్టీ బీ- ఫాం దక్కించుకున్న అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కారుకు అసమ్మతి సెగ....

ఇదీ చూడండి: మేడారం జాతరకు ఎలా వెళ్లాలి.. ఛార్జీ ఎంత?

మేడ్చల్​ జిల్లా పుర పోరులో అధికార పార్టీకి రెబెల్స్ బాధ తప్పేట్టులేదు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 33 వార్డులు ఉండగా ఇప్పటికే తెరాసకు సంబంధించిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు .ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థిత్వం దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ సత్తా చాటేందుకు మరో మార్గం చూసుకుంటామని గులాబీ పార్టీ రెబల్ అభ్యర్థి ముద్దసాని మహేందర్ తెలిపారు. మరోవైపు పార్టీ బీ- ఫాం దక్కించుకున్న అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కారుకు అసమ్మతి సెగ....

ఇదీ చూడండి: మేడారం జాతరకు ఎలా వెళ్లాలి.. ఛార్జీ ఎంత?

Intro:TG_HYD_4_10_TRS LO ASAMMATI SEGA_AB_TS10010 (. ) అధికారపార్టీకి అసమ్మతి సెగ తాకుతోంది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రెబల్స్ స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు .. అధికార పార్టీకి రెబెల్స్ బాధ తప్పేట్టులేదు. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 33 వార్డులు ఉండగా ఇప్పటికే తెరాస కు సంబంధించిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు .ఒక్కో స్థానానికి మూడు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది .అభ్యర్థులు అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ సత్తా చాటేందుకు మరో మార్గం ఎన్నుకుంటానాని తెలుపుతున్నారు మరికొందరు సిటు దక్కించుకున్న అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బైట్..ముద్దసాని మహేందర్.. 15 ,8వార్డు...తెరసా రెబల్ అభ్యర్థి


Body:TG_HYD_4_10_TRS LO ASAMMATI SEGA_AB_TS10010


Conclusion:TG_HYD_4_10_TRS LO ASAMMATI SEGA_AB_TS10010
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.