ETV Bharat / state

విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ర్యాలీ

ఇంటర్​బోర్డు అవకతవకల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఈసీఐఎల్​ చౌరస్తా నుంచి కాప్రా మున్సిపల్​ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు.

author img

By

Published : May 7, 2019, 8:41 PM IST

students-rally

ఇంటర్మీడియట్​ బోర్డు అధికారుల తప్పిదాల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విద్యార్థిసంఘం నాయకులు గళమెత్తారు. ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఈసీఐఎల్​ చౌరస్తా నుంచి కాప్రా మున్సిపల్​ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. గ్లోబరీనా సంస్థ, విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు.

విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ర్యాలీ

ఇదీ చదవండి: సిరిసిల్లలో మలేరియాపై అవగాహన ర్యాలీ

ఇంటర్మీడియట్​ బోర్డు అధికారుల తప్పిదాల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విద్యార్థిసంఘం నాయకులు గళమెత్తారు. ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఈసీఐఎల్​ చౌరస్తా నుంచి కాప్రా మున్సిపల్​ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. గ్లోబరీనా సంస్థ, విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు.

విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ర్యాలీ

ఇదీ చదవండి: సిరిసిల్లలో మలేరియాపై అవగాహన ర్యాలీ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.