ETV Bharat / state

కారు- ద్విచక్రవాహనం ఢీ, ఒకరు మృతి

కారు- ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా రాంపల్లి వద్ద చోటుచేసుకుంది.

author img

By

Published : Apr 22, 2019, 11:15 PM IST

ఒకరు మృతి

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి ప్రధాన రహదారిలో కారు- ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఇవీ చూడండి: నిన్న సున్నా.. నేడు 99.. అంతా ఇంటర్​ బోర్డు మాయ!

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి ప్రధాన రహదారిలో కారు- ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ఇవీ చూడండి: నిన్న సున్నా.. నేడు 99.. అంతా ఇంటర్​ బోర్డు మాయ!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.