ETV Bharat / state

బాచుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

మియాపూర్​, బాచుపల్లి రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్​ఎస్​యూఐ నాయకుడు శ్రీకాంత్​ రావు మృతి చెందారు.

author img

By

Published : Aug 25, 2019, 9:37 AM IST

Updated : Aug 25, 2019, 10:31 AM IST

శ్రీకాంత్​ రావు

మేడ్చల్‌ జిల్లా బాచుపల్లి వద్ద రోడ్డ ప్రమాదం జరిగింది. ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎన్​ఎస్​యూఐ జాతీయ నాయకుడు శ్రీకాంత్​ రావు మృతి చెందారు. ఆయన మియాపూర్​లోని దీప్తి శ్రీనగర్​కాలనీలో నివాసముంటున్నారు.

బాచుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

ఇదీ చదవండి...ఆయనతో సహజీవనం చేయట్లేదు: భూమి

మేడ్చల్‌ జిల్లా బాచుపల్లి వద్ద రోడ్డ ప్రమాదం జరిగింది. ఆగివున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎన్​ఎస్​యూఐ జాతీయ నాయకుడు శ్రీకాంత్​ రావు మృతి చెందారు. ఆయన మియాపూర్​లోని దీప్తి శ్రీనగర్​కాలనీలో నివాసముంటున్నారు.

బాచుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

ఇదీ చదవండి...ఆయనతో సహజీవనం చేయట్లేదు: భూమి

Intro:మియాపూర్ నుండి బాచుపల్లి దారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో లో మీ అక్క కు చెందిన ఎన్ ఎస్ యు ఐ నాయకులు శ్రీకాంత్ రావుగా ప్రాథమికంగా గుర్తించారు వివరాలు తెలియాల్సి ఉంది.Body:GgConclusion:Gg
Last Updated : Aug 25, 2019, 10:31 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.