ETV Bharat / state

సెలవులకు ఊరు వెళ్లి... ఓటు వేయడం మరవద్దు

మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉదయమే ప్రచారం ప్రారంభించారు. క్రికెట్ ఆడుతూ, యోగా చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.

author img

By

Published : Mar 27, 2019, 9:08 AM IST

Updated : Mar 27, 2019, 11:50 AM IST

యోగ చేస్తూ రేవంత్ ప్రచారం
యోగా చేస్తూ రేవంత్ ప్రచారం
మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లోని హెచ్​ఎంటీ గ్రౌండ్స్​ వద్ద ప్రచారాన్ని నిర్వహించారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి. అత్యంత తక్కువ శాతం పోలింగ్​ నమోదయ్యే కేంద్రం మల్కాజిగిరి అని... ఎన్నికల సమయంలో సెలవులున్నాయని ఊరు వెళ్లి ఓటు వేయడం మర్చిపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మరో పదిమందితో ఓటు వేయించేలా చొరవ తీసుకోవాలని కోరారు. హెచ్​ఎంటీ మైదానంలో యువతతో కలిసి క్రికెట్ ఆడి... యోగా కేంద్రంలో ధ్యానం చేశారు. తనను ఎంపీగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన వెంటనే నియోజకవర్గంలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:'నా గెలుపు ప్రభుత్వానికి చెంప పెట్టు'

యోగా చేస్తూ రేవంత్ ప్రచారం
మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లోని హెచ్​ఎంటీ గ్రౌండ్స్​ వద్ద ప్రచారాన్ని నిర్వహించారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి. అత్యంత తక్కువ శాతం పోలింగ్​ నమోదయ్యే కేంద్రం మల్కాజిగిరి అని... ఎన్నికల సమయంలో సెలవులున్నాయని ఊరు వెళ్లి ఓటు వేయడం మర్చిపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మరో పదిమందితో ఓటు వేయించేలా చొరవ తీసుకోవాలని కోరారు. హెచ్​ఎంటీ మైదానంలో యువతతో కలిసి క్రికెట్ ఆడి... యోగా కేంద్రంలో ధ్యానం చేశారు. తనను ఎంపీగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన వెంటనే నియోజకవర్గంలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:'నా గెలుపు ప్రభుత్వానికి చెంప పెట్టు'

Intro:Hyd_tg_11_27_revanth reddy meet to walkers_avb_c29
మేడ్చల్ : కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ లోని హెచ్.ఎం.టి గ్రౌండ్స్ లో ఉదయపు నడకకు వచ్చే వారిని కలిసిన రేవంత్ రెడ్డి..


Body:దేశంలోని అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు,,ఇందులో భాగంగా ఉదయపు నడక వచ్చేవారిని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు..
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని హెచ్ఎంటి గ్రౌండ్స్ వద్ద వాకర్స్ తో ముచ్చటించారు, యువతతో కలిసి క్రికెట్ ఆడారు. అనంతరం యోగ కేంద్రంలో పాల్గొని యోగా చేసి ఎంపీగా తనను గెలిపించాలని వారిని కోరారు,, గెలిచిన వెంటనే నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


Conclusion:
Last Updated : Mar 27, 2019, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.