ETV Bharat / state

పిస్తా హౌస్ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది: ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Feb 25, 2021, 8:07 AM IST

మేడ్చల్ జిల్లా సుచిత్రలోని పిస్తా హౌస్ మొదటి వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందలు హాజరయ్యారు.

mlc kavitha participating in first anniversary of the Pista House in Medchal District
పిస్తా హౌస్ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది: ఎమ్మెల్సీ కవిత

ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పిస్తా హౌస్ ఇప్పుడు బిర్యానీని సైతం క్వాలిటీతో అందించడం శుభపరిణామని... ఎమ్మెల్సీ కవిత అన్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్రలోని పిస్తా హౌస్ మొదటి వార్షికోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందలతో కలిసి ఆమె హాజరయ్యారు.

ప్యారడైస్ బిర్యానీని మైమరిపించే రుచికరమైన బిర్యానీ పిస్తా హౌస్‌లో లభిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నగరంలో మరిన్ని పిస్తా హౌస్ స్టోర్‌లు ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంత్రితో కలిసి మొక్కను నాటిన కవిత అనంతరం బిర్యానీని రుచి చూశారు.

ఇదీ చదవండి: యాసంగిలో దేశంలోనే తెలంగాణ టాప్

ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పిస్తా హౌస్ ఇప్పుడు బిర్యానీని సైతం క్వాలిటీతో అందించడం శుభపరిణామని... ఎమ్మెల్సీ కవిత అన్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్రలోని పిస్తా హౌస్ మొదటి వార్షికోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందలతో కలిసి ఆమె హాజరయ్యారు.

ప్యారడైస్ బిర్యానీని మైమరిపించే రుచికరమైన బిర్యానీ పిస్తా హౌస్‌లో లభిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నగరంలో మరిన్ని పిస్తా హౌస్ స్టోర్‌లు ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంత్రితో కలిసి మొక్కను నాటిన కవిత అనంతరం బిర్యానీని రుచి చూశారు.

ఇదీ చదవండి: యాసంగిలో దేశంలోనే తెలంగాణ టాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.