ETV Bharat / state

'రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదు' - LOCK DOWN EFFECTS

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ మండలం ఏదులాబాద్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని... రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు.

MINISTER MALLAREDDY STARTED IKP CENTER IN MEDCHEL
'రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదు'
author img

By

Published : Apr 17, 2020, 11:50 AM IST

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి సూచించారు. మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ మండలం ఏదులాబాద్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

గ్రామాల వారీగా వరి, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏ రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, హమాలీలు సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి సూచించారు. మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ మండలం ఏదులాబాద్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

గ్రామాల వారీగా వరి, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏ రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, హమాలీలు సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.