ETV Bharat / state

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం - దొంగలు పడ్డారు

మేడ్చల్ జిల్లాలో దొంగలు పడ్డారు. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా దోపిడీలను కొనసాగిస్తోంది.

మేడ్చల్ జిల్లాలో దొంగలు పడ్డారు
author img

By

Published : Jun 29, 2019, 2:27 PM IST

మేడ్చల్ జిల్లాలోని నేరెడ్​మెట్ సింహాద్రి నగర్లో దొంగతానాలు మొదలయ్యాయి. ఒక ఇంటి తాళాలు పగలగొట్టి 10 తులాల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో నేరెడ్​మెట్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. డబ్బు, బంగారం లాంటి ఆస్తులను జాగ్రత్తగా దాచుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

మేడ్చల్ జిల్లాలో దొంగలు పడ్డారు

మేడ్చల్ జిల్లాలోని నేరెడ్​మెట్ సింహాద్రి నగర్లో దొంగతానాలు మొదలయ్యాయి. ఒక ఇంటి తాళాలు పగలగొట్టి 10 తులాల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో నేరెడ్​మెట్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. డబ్బు, బంగారం లాంటి ఆస్తులను జాగ్రత్తగా దాచుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఇదీ చూడండి : రాజకీయంగా చూడొద్దు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.